Exclusive

Publication

Byline

రేషన్ కార్డు ఉంటేనే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌!

భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలా మంది అనర్హులు సంక్షేమ పథకాలను పొందుతున్నారని, అర్హులకు అందడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్కాల... Read More


రాజకీయాల్లోకి వంగవీటి రంగా కూతురు.. వైసీపీలో జాయిన్ అవుతారా?

భారతదేశం, నవంబర్ 16 -- వంగవీటి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలపై స్పష్టమైన ఆసక్తిని కనబరిచారు. విజయవాడలోని రంగా ... Read More


తెలంగాణలో హోమ్ స్టే పెట్టాలనుకుంటున్నారా? వెంటనే అప్లై చేయండి!

భారతదేశం, నవంబర్ 16 -- పర్యాటకులకు సౌకర్యవంతమైన వసతి కల్పించడానికి, స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను అనుభవించడంలో టూరిస్టులకు సహాయపడటానికి తెలంగాణ ప్రభుత్వం హోమ్ స్టేలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా టూరి... Read More


ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీలేయర్‌ విధానం ఉండాలి : జస్టిస్ బీఆర్ గవాయ్

భారతదేశం, నవంబర్ 16 -- భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సీకే కన్వెన్షన్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు... Read More


వీకెండ్ టూరిజం కోసం తెలంగాణలో 150 ప్రదేశాలు.. ఆదాయం సృష్టించేలా ప్రణాళిక!

భారతదేశం, నవంబర్ 16 -- బిల్డింగ్ దీ వీకెండ్ టూరిజం ఎకానమీ అనే అంశంపై గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. వీకెండ్ పర్యాటక ఆర్థిక వ్యవస... Read More


సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ స్ట్రాటజీ .. చేతిలోకి జూబ్లీహిల్స్ స్థానం!

భారతదేశం, నవంబర్ 14 -- మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ రాకముందే పార్టీలు జూబ్లీహిల్స్‌లో మకాం వేశాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నడుమ పోటీ ... Read More


జూబ్లీహిల్స్‌లో క్రాస్ వెరిఫై.. ఓటు వేయని వారిని డబ్బులు తిరిగి ఇచ్చేయమంటున్న నేతలు!

భారతదేశం, నవంబర్ 13 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది. 48.47 శాతం పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓట... Read More


ఏపీకి రూ.82 వేల కోట్ల పెట్టుబడి.. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ!

భారతదేశం, నవంబర్ 13 -- ఏపీలో పెట్టుబుడులు క్యూ కడుతున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి ముందే పలు కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడులను ఏపీక... Read More


ఏపీకి రూ.82 వేల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ!

భారతదేశం, నవంబర్ 13 -- ఏపీలో పెట్టుబుడులు క్యూ కడుతున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి ముందే పలు కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడులను ఏపీక... Read More


ఏపీలో జల్ జీవన్ మిషన్ పురోగతిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి టీమ్స్

భారతదేశం, నవంబర్ 13 -- జల్ జీవన్ మిషన్ (జెజెఎం) పనులను సకాలంలో పూర్తి చేసి, పనుల్లో నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆద... Read More